
కానీ ఒక్కరు మాత్రం ఈ అంశానికి సంబంధించి ఆదివారం వేకువజామునే ట్వీట్ వేశారు. ఆయనే కేసీఆర్ కు సన్నిహితుడు మరియు ‘నమస్తే తెలంగాణ’ పేపర్ మాజీ సీఈఓ అయిన శేఖర్ రెడ్డి. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను జగన్ కలిసి ముచ్చటించిన తర్వాత వేసిన ఈ ట్వీట్ కు జగన్ తీసుకున్న తాజా నిర్ణయం మరింత ప్రాధాన్యతను సంతరించుకునేలా చేసింది.
“ఆంధ్రప్రదేశ్ కు అమరావతే రాజధాని, 3 రాజధానుల ప్రతిపాదన తుగ్లక్ ఆలోచన. అది వీగిపోతుంది. న్యాయపరీక్షలో ఓడిపోయే అవకాశం ఉన్నందున అందరూ గురించిన అమరావతిని రాజధాని గా గురించి, తన ప్రతిపాదనను ఉపసంహరించుకుంటే కొంతయినా గౌరవం దక్కుతుందని” శేఖర్ రెడ్డి చేసిన 2 ట్వీట్ల స్క్రీన్ షాట్స్ సోషల్ మీడియాలో సర్క్యూలేట్ అవుతున్నాయి
In the 47th match of IPL 2026, Mumbai Indians defeated Lucknow Super Giants by six…
Prabhas is currently juggling multiple high-budget pan-India films, and scheduling issues are starting to affect…