
“పవన్ కల్యాణ్ పై చేసిన అనుచిత వ్యాఖ్యలకు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ చౌదరి తక్షణం క్షమాపణలు చెప్పాలని’ డిమాండ్ చేస్తూ, పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు కలెక్టరేట్ వద్ద ‘జనసేన’ పార్టీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ప్లకార్డులతో ధర్నాకు దిగిన ‘జనసేన’ అభిమానులు, చింతమనేని క్షమాపణలు చెప్పకుంటే తీవ్ర పరిణామాలు తప్పవని” హెచ్చరికలు జారీచేసారు. స్తబ్దుగా ఉన్న రాజకీయ వాతావరణాన్ని వేడెక్కించే విధంగా ఉన్న చింతమనేని వ్యాఖ్యలపై చంద్రబాబు సీరియస్ అయ్యే సంకేతాలు కనపడుతున్నాయని పొలిటికల్ వర్గాల టాక్.
Ram Charan and his family celebrated Sri Krishna Janmashtami at home. A picture from their…
Toxic has emerged as a big disaster at the box office. The movie had a…