
ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్న పవన్ కళ్యాణ్ కూడా ఈరోజు ఉదయం 9 గంటల ప్రాంతంలో తిరుపతి బయలుదేరి వెళ్లారు. తిరుపతికి చేరుకోగానే పవన్ ముందుగా వినోద్ రాయల్ కుటుంబాన్ని పరామర్శించి ఆ తరువాత పలు జిల్లా నుండి వచ్చే తన అభిమాన సంఘాలతో భేటీ అవుతారని తెలుస్తోంది. ఈ భేటీలో పవన్ తన అభిమానులకు గట్టిగానే క్లాస్ ఇస్తారట. గతంలో కూడా పలు సందర్భాల్లో అభిమానులను సమన్వయంగా ఉండాలని, తొందరపాటు తగదని హెచ్చరించిన పవన్ ఈసారి మాత్ర స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చి ఈ విషయంపై ఎలా ముందుకెళ్లాలో తెలుపుతారట.
మహారాష్ట్ర ఆడపులిగా పేరు గాంచిన మహిళా రెజ్లర్ అశ్విని మనోహర్ పాల్ తన ముగ్గురు పిల్లలతో కలిసి దారాశివ్ జిల్లాలోని…
Salman Khan has lost his cool at the paparazzi once again. This time, the incident…