
ప్రస్తుతం ప్రధానిగా నరేంద్ర మోడీ ఉన్నప్పటికీ, భవిష్యత్తులో చంద్రబాబు నాయుడు ప్రధానిగా బాధ్యతలు చేపట్టినా ఆశ్చర్యం లేదని సంచలన వ్యాఖ్యలు చేసారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చిల్లు పడిందని, ఇప్పుడా పార్టీ నీరంతా పోతున్న జలాశయంలా ఉందని, 2019లో ఎన్నికలు జరిగే నాటికి వైకాపాలో ఒక్క నేత కూడా ఉండడని జోస్యం చెప్పిన జేసీ, జగన్ వైఖరి నచ్చకనే నేతలు పార్టీ మారుతున్నారని, జగన్ మారకుంటే తీవ్రంగా నష్టపోవాల్సి వుంటుందని హెచ్చరించారు.
ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా వైఎస్ షర్మిల బాధ్యతలు చేప్పట్టి రాష్ట్రానికి తిరిగి వచ్చినప్పుడు ఏదో జరుగబోతోందని అందరూ ఎదురుచూశారు.…
Sangeeth Shoban and Anaswara Rajan’s upcoming youthful entertainer has finally revealed its title as Antha…