
మరోవైపు వీరిని పార్టీలోకి చేర్చుకోవడానికి టీడీపీ కూడా సిద్ధంగానే ఉన్నట్టు సమాచారం. మొదట్లో జీవిత, రాజశేఖర్ లు టీడీపీ సానుభూతిపరులుగానే ఉన్నారు. ఆ తర్వాత 2009లో కాంగ్రెస్ లో చేరారు. రాజశేఖర్ రెడ్డి మరణానంతరం జగన్ స్థాపించిన వైసీపీలో చేరారు. ఆ తర్వాత వైసీపీకి గుడ్ బై చెప్పి, బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ప్రతిఫలంగా జీవితకు సెన్సార్ బోర్డు పదవి దక్కింది. ఆ తర్వాత వీరు యాక్టివ్ పాలిటిక్స్ కు దూరంగా ఉన్నారు. తాజాగా మళ్లీ సొంత పార్టీ అయిన టీడీపీలో చేరేందుకు వీరు మొగ్గుచూపుతున్నట్టు తెలుస్తోంది.
Back in the 90s, Chandrababu Naidu was one of the most ruthless politicians in India…
Samantha Ruth Prabhu had apparently reached a point where she was completely okay with never…