
“టెంపర్, నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్”లతో పెంచుకున్న అభిమానగణాన్ని ఇటీవల విడుదలైన ట్రిపుల్ రోల్ ‘జై లవకుశ’ రెట్టింపు చేయడంలో సక్సెస్ కాగా, కర్ణాటకలోని జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు తమ అభిమానాన్ని గుడి రూపంలో చాటిచెప్పాలని ప్రయత్నిస్తున్నట్లుగా సమాచారం. ఇప్పటికే ఈ గుడి నిర్మాణ ప్రయత్నాలు మొదలుపెట్టగా, త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వెలువడనుందని తెలుస్తోంది. మరి ఇందుకు సంబంధించిన సమాచారం జూనియర్ ఎన్టీఆర్ కు తెలుసో లేదో గానీ అభిమానులు మాత్రం తమ దైవాన్ని పూజించే పనిలో నిమగ్నమైనట్లు కనపడుతోంది.
Is Sivakarthikeyan finally answering the old Sardar vs Prince fan war, four years later? His…
ప్రతీ రాష్ట్రంలో అనేక సాగునీటి ప్రాజెక్టులు... వాటి కోసం ఓ శాఖ, మంత్రి, వాటి పర్యవేక్షణకు వందలాది మంది అధికారులు,…