
“రంగులేసుకోవడానికి,ఆర్భాటం చేయడానికి తప్ప రాష్ట్రాన్ని రూలింగ్ చేయడానికి పనికిరాని పార్టీ వైసీపీ. 150 సీట్లు ఇచ్చినందుకు రిటర్న్ గిఫ్ట్ గా ఇసుక కృతిమకొరత సృష్టించి రూ.150 కూలీ కూడా రాని పరిస్థితికి భవననిర్మాణ కార్మికులను తీసుకువచ్చిన ఇంత అసమర్ధ ప్రభుత్వాన్ని నేను ఇంతవరకూ చూడలేదు,” అంటూ తీవ్రమైన పదజాలంతో విరుచుకుపడ్డారు.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నుండి ఆ పార్టీ చిన్న స్థాయి నాయకుల వరకూ అంతా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి వీర విధేయత ప్రదర్శిస్తున్నా ఈ ఎదురుదాడి ఆపకపోవడం విశేషం. అయితే చంద్రబాబు మీద గానీ, పవన్ కళ్యాణ్ గానీ గంటల తరబడి మైకులు ముందుకు వచ్చి బూతులు తిట్టే నాయకులు బీజేపీ చేస్తున్న కామెంట్స్ మీద మాత్రం సైలెంట్ గా ఉండిపోవడం విశేషం.
ఎక్కడ ఎదురుతిరిగితే ఎక్కడ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెడతారా అనే భయం అధికార పార్టీ నేతలలో కనిపిస్తుంది. అయితే ఇప్పుడు ఈ వైఖరి బానే ఉంటుంది. ఇటువంటి నేతలు మనకు ప్రత్యేక హోదా సాధిస్తారా? మన హక్కుల కోసం పోరాడతారా అని ప్రజలకు డౌట్ వచ్చిన నాడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందులు తప్పవు.
One issue becoming impossible to ignore in the cinema industry is the growing fear surrounding…
తమిళనాడు ఎన్నికల ఫలితాల తరువాత విజయ్ టీవీకే పార్టీ గెలుపును ఆ పార్టీ అభిమానులు జరుపుకున్న దానికంటే కాస్త అధికంగానే…