
అంబేద్కర్ జయంతి సందర్భంగా ట్యాంక్ బండ్ సమీపంలో 125 అడుగుల భారీ అంబేద్కర్ విగ్రహానికి శంకుస్థాపన చేసిన అనంతరం జరిగిన బహిరంగ సభలో చేసిన వ్యాఖ్యలివి. అంబేద్కర్ ఆశయాలను ప్రతి ఒక్కరూ పాటించాలని, ఆయన కన్న కలలను సాకారం చేసుకునేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. అంతకు ముందు ట్యాంక్ బండ్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించగా, బోరబండలో ‘సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్’ భవన నిర్మాణానికి కూడా శంకుస్థాపన చేశారు.
ఫోక్ సాంగ్ డ్యాన్సర్లు ఈశ్వర్ సాయి, మాధురి రాథోడ్ వేములవాడలోని ఓ హోటల్ గదిలో ఉన్నప్పుడు, ఈశ్వర్ సాయి భార్య…
కొన్నిసార్లు భ్రమలకు, వాస్తవాలకు తేడా కనిపిస్తున్నా భ్రమలనే ఇష్టపడుతుంటారు. ఎందుకంటే వాస్తవాలు ఎప్పుడూ చేదుగానే ఉంటాయి. భ్రమలు మాత్రం మనం…