
ఎందుకంటే ఎప్పుడూ ఖైరతాబాద్ గణపతి శోభాయత్ర అర్ధరాత్రి నుండి మొదలవడంతో చాలా మందికి ఆ శోభయాత్రలో పాలు పంచుకొనే అవకాశం లేకపోయేది. అయితే ఈ సారి హైదరాబాద్ జి.హెచ్.ఎం.సి. అధికారుల,పోలీస్ వారి ముందస్తు సూచనల మేరకు ఖైరతాబాద్ వినాయకుని శోభాయాత్ర ను మాత్రమే కాకుండా ఆ గణపతి నిమజ్జన కార్యక్రమాన్ని కూడా చూసే అవకాశం భాగ్యనగర వాసులకు దక్కిందనే చెప్పాలి. చరిత్రలో తొలిసారి ఖైరతాబాద్ గణపతి అనుకోన్నరోజే నిమజ్జన ప్రక్రియ పూర్తీ చేసుకోనున్నాడు.
ఈ విధంగా 2016 లో ఖైరతాబాద్ గణపతి కొత్తగా చరిత్ర ఖరారు చేసుకున్నారనే చెప్పాలని హైదరాబాద్ వాసులే కాదు మన తెలుగు వారంతా చెప్పక తప్పదు. అలాగే ఆ వినాయకుని ఆశీస్సులు మన రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల మీద ఉండాలని అందరం ఆశిద్దాం.
“జై భోలో గణేష్ మహరాజ్ కి జై”.
Kakarla
Nabha Natesh turns classic Indian glamour into a striking fashion statement with this fiery rust…
Ekta Kapoor is taking a major gamble with Balaji Telefilms, and this time, television is…