
ప్రస్తుతం మహేష్ కమిట్ అయిన కొరటాల శివ, వంశీ పైడిపల్లిల సినిమాలు ముగియగానే ‘అర్జున్ రెడ్డి’ దర్శకుడితో ఓ సినిమాను చేయాలని ఫిక్స్ అయినట్లుగా టాక్. ‘శ్రీమంతుడు’ ప్రొడ్యూసర్స్ మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ఈ సినిమాను నిర్మించనుందని సమాచారం. నిజానికి మహేష్ – త్రివిక్రమ్ కాంబోలో మైత్రీ మూవీ మేకర్స్ ఓ సినిమాకు ప్లాన్ జరుగగా, త్రివిక్రమ్ స్థానంలో సందీప్ రెడ్డి వచ్చి చేరడం ఊహించని పరిణామం. ఈ సినిమాను అతి తక్కువ రోజుల్లో పూర్తి చేసేలా ప్లాన్ చేయమని ప్రిన్స్ సూచనలు చేసారట.
What happens when a Gujarati film made for around Rs 50 lakh turns into a…
Kichcha Sudeepa’s birthday celebrations get a high-octane touch with the arrival of an action-packed first…