
ఈ నేపథ్యంలో మహేశ్ బాబును కలిసిన సందీప్ రెడ్డి .. ఒక లైన్ చెప్పాడట. ఆ లైన్ ను డెవలప్ చేసి తీసుకుని రమ్మని మహేశ్ బాబు చెప్పినట్టుగా సమాచారం. వంశీ పైడిపల్లితో తన సినిమా పూర్తయ్యే లోగా పూర్తి కథను సిద్ధం చేసుకుని రమ్మని మహేశ్ అన్నాడట. ఈ లోగా హిందీ సినిమాను కూడా పూర్తి చేసుకుని రావొచ్చనే ఆలోచనలో సందీప్ రెడ్డి వున్నట్టుగా చెప్పుకుంటున్నారు.
Jailer 2 is back in the news for an interesting reason. Rajinikanth had recently said…
దశాబ్దాల వెలిగొండ ప్రాజెక్టులో నిన్న నీళ్ళు పారాయి. అలాగే దశాబ్దాలుగా విశాఖ వాసులు ఎదురు చూస్తున్న గోదావరి జలాలు పోలవరం…