
జయభారత్ రెడ్డిని పరిశీలించిన వైద్యులు 48 గంటలు గడిస్తే గానీ పరిస్థితి గురించి చెప్పలేమని అన్నారు. అయితే జయ తల్లితండ్రులు వెంటనే చేరుకోవడానికి వారికి పాస్ పోర్టులు లేకపోవడంతో సంబంధిత కార్యక్రమాల్లో నిమగ్నమయ్యారు. గుంటూరు జిల్లా కలెక్టర్ దండే పాస్ పోర్ట్ కార్యాలయానికి ఫోన్ చేసి చర్యలను వేగవంతం చేయగా, గుంటూరు ఎంపీ నుండి విదేశాంగ శాఖా మంత్రికి కూడా సమాచారం వెళ్ళింది. తల్లితండ్రుల పాస్ పోర్ట్, వీసాలు పూర్తి కాగానే వారిని వెంటపెట్టుకుని తీసుకెళ్లేందుకు జయభారత్ రెడ్డి సోదరుడు సాంబశివ రెడ్డి సిద్ధంగా ఉన్నారు.
ఫోక్ సాంగ్ డ్యాన్సర్లు ఈశ్వర్ సాయి, మాధురి రాథోడ్ వేములవాడలోని ఓ హోటల్ గదిలో ఉన్నప్పుడు, ఈశ్వర్ సాయి భార్య…
కొన్నిసార్లు భ్రమలకు, వాస్తవాలకు తేడా కనిపిస్తున్నా భ్రమలనే ఇష్టపడుతుంటారు. ఎందుకంటే వాస్తవాలు ఎప్పుడూ చేదుగానే ఉంటాయి. భ్రమలు మాత్రం మనం…