
నాగ్ భావాలకు మోడీ సమాధానం కూడా ఇవ్వడం విశేషం. “దేశ అభివృద్ధి వేగాన్ని తగ్గిస్తున్న అవినీతి, నల్లధనం, ఫేక్ కరెన్సీ రాకెట్ లను నియంత్రించడానికి ఈ స్టెప్ వేశానని” మోడీ బదులిచ్చారు. ఒక్క నాగార్జునకే కాదు, దేశంలోని ఇతర ప్రముఖుల ట్వీట్లకు కూడా మోడీ స్పందించారు. రజనీకాంత్ ఇచ్చిన ట్వీట్ కు బదులుగా “కృతజ్ఞతలు తెలిపిన మోడీ, మనం ఒకరికొకరం భుజం భుజం కలిపి అవినీతి రహిత ఇండియాను సృష్టించాలని” పిలుపునిచ్చారు.
మోడీ బదులిచ్చిన వారి జాబితాలో కమల్ హాసన్, రితిష్ దేశ్ ముఖ్, కరణ్ జోహార్, మధుర భండార్కర్, అనిల్ కుంబ్లే, సుభాష్ ఘై, అజయ్ దేవ్ గణ్ తదితరులు ఉన్నారు. అయితే మన తెలుగు వారిలో మాత్రం నాగార్జున ఒక్కరే ఉండడం విశేషం. అయితే తెలుగు అగ్ర స్థాయి హీరోలలో నాగ్, మోహన్ బాబు మినహా పెద్దగా స్పందించిన వారు లేకపోవడం విశేషమే.
Kalvakuntla Kavitha had an emotional exit from the BRS party as she was sent out…
Varun Dhawan’s films have not worked big at the box office over the last few…