
దేశంలోని అత్యధిక జనాభా కలిగిన ఉత్తరప్రదేశ్ మొబైల్ కనెక్షన్ల విషయంలో మొదటి స్థానంలో నిలవగా ఆ తర్వాతి స్థానాల్లో మహారాష్ట్ర, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, బీహార్ నిలిచాయి. మొబైల్ ఫోన్ల ధరలు సామాన్యులకు అందుబాటులో ఉండడం, ఆండ్రాయిడ్ ఫోన్ల ద్వారా ఇంటర్నెట్ సదుపాయాన్ని వినియోగించుకునే వీలుండడమే ఇందుకు కారణమని భావిస్తున్నారు. తక్కువ ధరల్లోనే డేటా ప్యాక్ అందుబాటులో ఉండడంతో ఇంటర్నెట్ కోసం విద్యార్థులు ఒకటి కంటే ఎక్కువ కనెక్షన్లు, కొందరు రెండు మొబైళ్లను కూడా వినియోగిస్తున్నట్టు నిపుణులు చెబుతున్నారు. ఈ కారణంగానే మొబైల్ కనెక్షన్లు పెరిగినట్టు చెబుతున్నారు.
Nani has big plans for The Paradise. The film is not being treated as just…
సినిమాలలో కొన్ని కథలు, ఫార్ములాలు, కాంబినేషన్లు సక్సస్ కావచ్చు. కానీ కొత్త ఆలోచనలు, ప్రయోగాలు చేయకుండా వాటినే పట్టుకొని వ్రేలాడుతుంటే…