
సదరు ప్రశ్నకు సరైన సమాధానం టిక్ చేయమంటూ.. నటీమణులు ప్రియాంక, అనుష్క, దీపిక అనే మూడింటిని ఆ పరీక్ష పత్రంలో పేర్కొనడం గమనార్హం. ఈ ప్రశ్నాపత్రం సామాజిక మాధ్యమాలకు చేరడంతో వైరల్ గా మారింది. కాగా, ఈ సంఘటనపై పాఠశాల ప్రిన్సిపాల్ ఏఆర్ పాండే స్పందిస్తూ, సదరు ప్రశ్నాపత్రంలో ఈ ప్రశ్న రావడానికి కారణం పీటీ టీచరేనని మండిపడ్డారు.
Allu Arjun’s Forbes India feature was meant to highlight his growing pan-India popularity. Instead, a…
For Allari Naresh, Ramba Oorvasi Menaka is more than just another comedy outing. It marks…