
ఆ పార్టీకి ఉన్న నమ్మదగిన మిత్రులను ఒకరితరువాత ఒకరిని దూరం చేసుకుంటుంది. ఆంధ్రప్రదేశ్ లో టీడీపీని వీడి వైకాపాను అక్కున చేర్చుకోవాలని చూస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు మహారాష్ట్రలో శివసేనను కూడా దూరం చేసుకుంది. 29 ఏళ్ల దోస్తీ తరువాత 2019 ఎన్నికలలో ఒంటరిగా పోటీ చెయ్యబోతున్నట్టు ఆ పార్టీ ప్రకటించింది.
అవినీతి మకిలి వొళ్ళంతా పూసుకున్న శరద్ పవార్ ఎన్సీపీ వైపు చూస్తుంది బీజేపీ. ఒకపక్క అవినీతి పై యుద్ధం అంటూ అవినీతి మకిలి అంటుకున్న పార్టీలతో దోస్తీ కట్టి దానిని ఎలా సమర్ధించుకోనుందో మరి? తప్పుజారి వచ్చే ఎన్నికలలో బీజేపీకు సొంతంగా మెజారిటీ రాకపోతే అప్పుడు నమ్మకమైన మిత్రుల విలువ తెలుస్తుంది కమలనాధులకు!
Jailer 2 is back in the news for an interesting reason. Rajinikanth had recently said…
దశాబ్దాల వెలిగొండ ప్రాజెక్టులో నిన్న నీళ్ళు పారాయి. అలాగే దశాబ్దాలుగా విశాఖ వాసులు ఎదురు చూస్తున్న గోదావరి జలాలు పోలవరం…