
దీంతో జూనియర్ ఎన్టీఆర్ షోలో పార్టిసిపెంట్ చేయనున్న ఆ 12 మంది ఎవరు? అన్నది ఆసక్తికరంగా మారింది. ఇందులో ఒకరైతే ధనాధన్ ధన్ రాజ్ ఖరారైంది. ఇటీవల్ ఇంటర్వ్యూలో 71 రోజుల పాటు తను ఓ కార్యక్రమానికి వెళ్ళబోతున్నట్లుగా ప్రకటించడంతో, ధన్ రాజ్ ఇందులో ఉన్నాడని మాత్రం స్పష్టమైంది. అలాగే ‘ఐస్ క్రీం’ పాప తేజస్వి కూడా సైన్ చేసిందన్న సమాచారం ఉంది గానీ, అధికారికం కాలేదు. ఇంకా మరికొందరి పేర్లు హల్చల్ చేస్తున్నాయి గానీ, ఎవరిపై పక్కా సమాచారం లేదు.
ఈ మధ్య రాజకీయాలలో అధికారంలో ఉంటే తప్ప అసెంబ్లీ కి వెళ్ళేది లేదు అనే ఒక వింత సంస్కృతీ మొదలయ్యిందనే…
రామ్ చరణ్ కూడా అయ్యప్ప మాల వేస్తాడు. ఆ ఒక్క కారణంతో ఇరుముడిలో ఆయన అతిథి పాత్ర చేస్తున్నాడనే ప్రచారం…