
‘జాతోంకా అడ్డా’ అనే ఫేస్ బుక్ పేజీ ఈ సినిమాను లైవ్ ఇవ్వగా, లేటెస్ట్ న్యూస్ ప్రకారం దాదాపుగా నాలుగు లక్షల మందికి పైగా వీక్షించారు. అలాగే మరో 15 వేల మందికి పైగా ఈ సినిమాను షేర్ చేసుకున్నారు. ఇదిలా ఉంటే యధావిధిగా మొదటి రోజే ఈ సినిమా పైరసీ లింక్స్ ఆన్ లైన్ లో ప్రత్యక్షం అయ్యాయి. ఓ పక్కన నాలుగు రాష్ట్రాల్లో విడుదల కాకపోవడం, మరో పక్కన పైరసీ… ఇలా అన్నీ కూడా ‘పద్మావత్’కు ప్రతికూలంగా మారాయి.
ప్రేక్షకులలో క్రేజ్ ఉన్న చిత్రాలను ఫేస్ బుక్ లో లైవ్ ఇవ్వడం ఇదే ప్రధమం కాకపోవచ్చు గానీ, ఇలా ప్రతి సినిమా కూడా లైవ్ లు ఇచ్చుకుంటూ వెళితే, సినీ పరిశ్రమ మనుగడ ఏంటన్నది మాత్రం ప్రశ్నార్ధకంగా మారుతోంది. దీనికి బాలీవుడ్ వర్గాలు కూడా పెద్దగా ప్రాధాన్యత ఇవ్వకపోవడం విశేషం. బహుశా వీటిని నియత్రించడం తమ వల్ల కాదని డిసైడ్ అయిపోయారో ఏమో!?
Jailer 2 is back in the news for an interesting reason. Rajinikanth had recently said…
దశాబ్దాల వెలిగొండ ప్రాజెక్టులో నిన్న నీళ్ళు పారాయి. అలాగే దశాబ్దాలుగా విశాఖ వాసులు ఎదురు చూస్తున్న గోదావరి జలాలు పోలవరం…