
అయితే ఈ పనులపై పాక్ మీడియా ఓ వింత కథనాన్ని ప్రసారం చేసింది. ఈ నెల 3న పాక్ కు చెందిన ఓ టీవీ ఛానెల్ లో జరిగిన చర్చా గోష్టి సందర్భంగా ఆ దేశానికి చెందిన ఓ పెద్ద మనిషి అమరావతిలో జరుగుతున్న నిర్మాణాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అమరావతిలో న్యూక్లియర్ సిటీ నిర్మాణం జరుగుతోందని, అక్కడ అమెరికాపై ప్రయోగించేందుకు హైడ్రోజన్ బాంబులను ఏపీ ప్రభుత్వం తయారు చేస్తోందని ఆ పెద్ద మనిషి తేల్చేశారు.
అమరావతి డిజైన్ లోని ఓ చిమ్ని లాంటి నిర్మాణాన్ని ప్రస్తావిస్తూ గత నెలలోనూ ఆ దేశ మీడియాలో ఆసక్తికర కథనాలు ప్రసారమయ్యాయి. ఇక మీడియాకు వంత పాడిన పాక్ ప్రభుత్వం కూడా ముందూ వెనుకా చూసుకోకుండా అమరావతిలో నిర్మిస్తున్న న్యూక్లియర్ సిటీ నిర్మాణంపై నిశిత పరిశీలన చేస్తున్నట్లు ప్రకటించింది. అసలే అతలాకుతలంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ పై పాకిస్తాన్ కన్ను ఎలా పడింది? అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది.
Raymond Sookram of Cherokee County, Georgia, was arrested earlier this week. He has been charged…
BOTTOM LINE Superficial Remake, A Major Misfire PLATFORM PRIME VIDEO RUNTIME 4 Hrs 12 Mins…