
[m9ad]
నిర్మాణం కేంద్రం చేపడితే భవిష్యత్తులో అది రాష్ట్రంలో బీజేపీ ఎదుగుదలకు ఉపయోగపడుతుందని, అలాగే టీడీపీని ఇరుకునపెట్టవచ్చని బీజేపీ కేంద్రనాయకుల అభిప్రాయమట. పోలవరం రాష్ట్ర ప్రజలకు నరేంద్ర మోడీ ఇచ్చిన వరం అని ప్రచారం చేసుకోవాలని భావిస్తున్నారు.
కేంద్రం పరిధిలో ఉన్న జాతీయ ప్రాజెక్టులన్నీ నత్తనడకన నడుస్తున్నాయి కావున చంద్రబాబు పట్టుబట్టి పోలవరంను రాష్ట్రపరిధిలోకి తీసుకునివచ్చారు. దానికి అనుగుణంగానే ప్రాజెక్టు నిర్మాణపనులు పరుగులు పెట్టించారు. ఇప్పుడు కేంద్రం దీనిపై రాజకీయం మొదలు పెడితే ప్రాజెక్టు మరింత ఆలస్యం అయ్యే అవకాశం ఉంది.
In the 32nd match of the IPl 2026, Rajasthan Royals defeated Lucknow Super Giants by…
In today’s film world, a song doesn’t become a hit just because it works in…