
చాలా సేపటి తర్వాత బయటకు వచ్చిన పూరీ జగన్నాథ్ ను విలేకరులు ప్రశ్నించగా అసలు విషయం బయటపడింది. అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఉదయ్ కుమార్ రెడ్డి తన స్నేహితుడని, ఆయన్ని కలవడం కోసమే స్టేషన్ కు వచ్చానని ఆయన చెప్పడంతో మీడియా వెనుదిరిగింది.
ఫోక్ సాంగ్ డ్యాన్సర్లు ఈశ్వర్ సాయి, మాధురి రాథోడ్ వేములవాడలోని ఓ హోటల్ గదిలో ఉన్నప్పుడు, ఈశ్వర్ సాయి భార్య…
కొన్నిసార్లు భ్రమలకు, వాస్తవాలకు తేడా కనిపిస్తున్నా భ్రమలనే ఇష్టపడుతుంటారు. ఎందుకంటే వాస్తవాలు ఎప్పుడూ చేదుగానే ఉంటాయి. భ్రమలు మాత్రం మనం…