
ఇదే సమయంలో ఒలింపిక్స్ లో పతకాల పట్టికలో రెండవ స్థానంలో ఉన్న బ్రిటన్ 3,082 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. ఇంత ఖర్చు చేసినందుకు గాను ఆ దేశ క్రీడాకారులు మొత్తం 67 పతకాలు సాధించారు. అంటే సగటున ఒక్కో పతకం కోసం 41 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. అదే సమయంలో భారత్ మాత్రం ఒక పతకం కోసం 405 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్టు తెలుస్తోంది. ఇన్ని పతకాలు తెచ్చినా బ్రిటన్ వాసులు ఏ మాత్రం సంతోషం వ్యక్తపరచడం లేదు. అలాగని వచ్చిన రెండు పతకాలను తక్కువ చేసి చూడడం కాదు గానీ, విజయపు విహారంలో ఉన్న ప్రజల సంతోషాలను దూరం చేయాలని కాదు గానీ, అసలు వాస్తవం ఏంటో తెలుసుకోవాల్సిన బాధ్యత ప్రజలపై కూడా ఉంది కదా!
మహారాష్ట్ర ఆడపులిగా పేరు గాంచిన మహిళా రెజ్లర్ అశ్విని మనోహర్ పాల్ తన ముగ్గురు పిల్లలతో కలిసి దారాశివ్ జిల్లాలోని…
Salman Khan has lost his cool at the paparazzi once again. This time, the incident…