
తన కుటుంబం తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకుందని చెబుతూ, పేలిన రిలయన్స్ జియో లైఫ్ ఫోన్ చిత్రాలను పోస్ట్ చేసారు. దీనిపై జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా స్పందించడంతో సోషల్ మీడియాలో ఈ ట్వీట్ మరింతగా వేగంగా దూసుకెళుతోంది. ఈ విషయం తెలుసుకున్న రిలయన్స్, ఫోన్ పేలిన విషయంలో పూర్తి విచారణ జరిపించనున్నట్టు ప్రకటించింది.
Allu Arjun’s Forbes India feature was meant to highlight his growing pan-India popularity. Instead, a…
For Allari Naresh, Ramba Oorvasi Menaka is more than just another comedy outing. It marks…