
అందరి సరదా తీర్చేందుకు సిద్ధమవుతున్నట్లుగా కనపడుతోంది. టెలికాం, డీటీహెచ్ రంగాల తర్వాత జియో ల్యాప్ టాప్ లు మార్కెట్ లోకి విడుదల కానున్నాయని, ఇందులో మరింత స్పెషల్ ఏమిటంటే… ఏకంగా 4జీ సిమ్ తో పాటు ఈ ల్యాప్ టాప్ తయారవుతుందని, దీని ద్వారా డేటాతో పాటు వాయిస్ కాల్స్ కూడా చేసుకోవచ్చని, అందుకు సంబంధించిన సాఫ్ట్ వేర్ లను ముందుగా ల్యాప్ టాప్ లో ఉంచనున్నారని తెలుస్తోంది.
ఓ చైనా సంస్థతో దీనికి సంబంధించిన ఒప్పందాలు ఇప్పటికే కుదిరాయని, మార్కెట్ లోకి ఈ జియో ల్యాప్ టాప్ గనుక విడుదలైతే, ఆ రంగం కూడా కుదేలు కావడం ఖాయమని మార్కెట్ వర్గాలు అంచనాలు వేస్తున్నాయి. అయితే ప్రస్తుతం ఒక మోడల్ నే రూపొందిస్తుందన్న టాక్, ప్రత్యర్ధులకు కొంత ఊరటనిచ్చే అంశం. అయితే ధర విషయం ఖచ్చితంగా బయటకు రాకపోవడం గమనించదగ్గ విషయం.
Kayadu Lohar has explained why she wrote “I look like a potato” after sharing her…
మంత్రి కొండా సురేఖ భయపడినట్లే జరిగింది. కాంగ్రెస్ అధిష్టానం నుంచి ఈరోజు ఉదయం ఆమెకు ఫోన్ వచ్చింది. ఈరోజు సాయంత్రం…