
“జంతువులకు ఉన్న విశ్వాసం కూడా ఎమ్మెల్యేలకు లేకపోవడం సిగ్గు చేటుగా అభివర్ణించిన రేవంత్, పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలను చూస్తుంటే అసహ్యం వేస్తోందని” అసహనం వ్యక్తం చేశారు. కష్టాలు వచ్చినప్పుడు నిలబడి కలబడిన వాడే మగాడని, సీఎం మనవడు గోళీలు ఆడుకునేందుకు తెలంగాణ సచివాలయం వేదికగా మారిందని విమర్శించారు.
ఇవాళ కేసీఆర్ కు అమ్ముడుపోయిన ఎమ్మెల్యేలందరూ రేపు హరీశ్ రావుకు అమ్ముడుపోయే అవకాశం ఉందని, కేసీఆర్ ఆడుతున్న రాజకీయ క్రీడలో చివరికి ఆయనే బలవ్వక తప్పదని జోస్యం చెప్పారు. 2019 ఎన్నికల నాటికి 100 నియోజకవర్గాల్లో కొత్త వారిని తీసుకొస్తామన్న రేవంత్, 50 శాతం సీట్లను బీసీలకే ఇస్తామని ప్రకటించారు.
The tenth edition of the Bigg Boss Telugu TV show is live. Nagarjuna Akkineni returned…
Mahesh Babu’s Varanasi, directed by SS Rajamouli, is already one of the biggest films in…