
“గత కొంతకాలంగా వర్మకు మైండ్ దొబ్బింది, జ్యూస్ అయిపొయింది అన్న విమర్శలు వస్తున్నాయి. మైండ్ దొబ్బిందన్న మాట నిజం, అయితే జ్యూస్ అయిపోయిందో? లేదో? అన్న విషయం మాత్రం ఈ సినిమా తర్వాత అందరికీ తెలుస్తుంది” అంటూ ఈ సినిమాపై పూర్తి నమ్మకాన్ని వ్యక్తపరిచారు. కధ విని నాగ్ ఇచ్చిన రియాక్షన్ తో ఈ కధపై తనకు ఎంతో నమ్మకం పెరిగిందని అన్నారు.
దీనికి ప్రతిగా నాగార్జున మాత్రం “నాకు మైండ్ దొబ్బలేదు… నా మైండ్ బాగానే ఉంది…” అంటూ వ్యాఖ్యానించడంతో అక్కడున్న వారంతా నవ్వేసారు. డబుల్ మెచ్యూరిటీ, డబుల్ పరిపూర్ణతతో ఈ చిత్రం చేస్తున్నానని, వర్మపై తనకు పూర్తి నమ్మకం ఉందని, ‘శివ’ సినిమా కన్నా గొప్ప హిట్ అవుతుందన్న నమ్మకంతో ఈ సినిమా చేస్తున్నామని అన్నారు.
ప్రతీ రాష్ట్రంలో అనేక సాగునీటి ప్రాజెక్టులు... వాటి కోసం ఓ శాఖ, మంత్రి, వాటి పర్యవేక్షణకు వందలాది మంది అధికారులు,…
BRS working president KTR’s prank call to Prabhas is winning laughs online. The politician pulled…