
గతంలో చరణ్తో ‘చోటా మేస్త్రీ’ సినిమాను చేస్తాను అంటూ సంపత్ నంది ప్రకటించిన విషయం తెల్సిందే. ఆ టైటిల్ను సైతం దర్శకుడు సంపత్ నంది రిజిస్ట్రర్ చేయించడం జరిగింది. దాంతో అప్పటి నుండే ఈ సినిమాపై చర్చ మొదలైంది. కాని మద్యలో సంపత్ నంది సైలెంట్ అవ్వడంతో సినిమాపై కూడా చర్చలు వినిపించలేదు. అయితే తాజాగా మరోసారి దర్శకుడు సంపత్ నంది తాను ఎట్టి పరిస్థితుల్లో ‘చోటా మేస్త్రీ’ సినిమా చేయాలని భావిస్తున్నాను అని, చరణ్తోనే ఆ సినిమా చేస్తాను అనే నమ్మకం తనపై తనకు ఉంది అని సంపత్ అన్నాడు. ‘బెంగాల్ టైగర్’ సక్సెస్ అయితే చరణ్ ఈయనకు అవకాశాలు ఇస్తాడని విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.
After being a crucial member in the team of former CM YS Jagan for more…
Ram Gopal Varma has once again raised a disturbing question about AI. And this time,…