
ఏడుస్తావా నువ్వు మగాడివి….చెప్పు నీకు ఏంకావాలి అని ఆ రైతును అడిగారు. ఆయన రోదిస్తూ తన కూతురు విదేశాలలో ఎంబీబీస్ చదవడానికి స్కాలర్ షిప్ రావట్లేదని, రూల్స్ లో ఎంబీబీస్ కు స్కాలర్ షిప్ లేదని చెప్పుకొచ్చారు. నేను ఇప్పుడే సాంక్షన్ చేస్తా రాయి వచ్చి మంత్రి జగదీశ్వర్ రెడ్డిని కలువు అన్నారు.
వెంటనే ఆ రైతు అక్కడికక్కడే చేతులు జోడించి సీఎంకు మొక్కాడు. పక్కనే ఉన్న మంత్రి హరీష్ రావును ఆ సంగతి చూడమని ముఖ్యమంత్రి ఆదేశించారు. సమస్యని చిటికిలో పరిష్కరించిన సీఎంని అందరు ప్రశంసిస్తున్నారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.
ఒకే రక్తం పంచుకు పుట్టిన వారికైనా డీఎన్ఏ వేర్వేరుగా ఉంటుంది. ప్రతీ దుకాణానికి వేర్వేరుగా క్యూఆర్ కోడ్స్ ఉంటాయి. కానీ…
The most recent case of a cinema superstar becoming a political star in South Indian…