
ఇదే విషయంపై గతంలో జారీచేసిన నోటీసులకు కేంద్రం స్పందించకపోవడంపై జస్టిస్ సిక్రీ ధర్మాసనం కేంద్రప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. అయితే దీనిపై సవివరంగా వివరణ ఇచ్చేందుకు కేంద్రం నాలుగు వారాలు గడువు కోరింది. దీనికి అంగీకరిస్తూ ఈ పిటిషన్పై విచారణను సుప్రీంకోర్టు నాలుగు వారాలు వాయిదా వేసింది.
దీనితో ఏపీ ప్రజలు ఆశలు కాస్త చిగురించాయి. నిర్దిష్టమైన కాలవ్యవధిలో విభజన హామీలు నెరవేర్చాలని కోర్టు ఉత్తరువులు ఇస్తే అది రెండు తెలుగు రాష్ట్రాలకు మేలు కలిగిస్తుంది. ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలు ఈ పిటీషన్ లో భాగస్థులయ్యి కోర్టులో కేంద్రం పై పోరాడితే కేసు మరింత వేగవంతంగా తేలే అవకాశం కనిపిస్తుంది.
Abhishek Sharma delivered a standout performance as SunRisers Hyderabad faced Delhi Capitals in IPL 2026…
A few days ago, Vijay's final film, Jana Nayagan directed by H Vinoth was leaked…