
అంతకుముందు అదనపు సొలిసిటర్ జనరల్, తన అఫిడవిట్ ను సమర్పిస్తూ, 10 రాష్ట్రాల్లోని 256 జిల్లాలను కరవు పీడిత ప్రాంతాలుగా గుర్తించినట్టు తెలిపారు. ఓ ప్రాంతం కరవు బారిన పడిందంటే, అక్కడ నివసించే అందరిపై ప్రభావం ఉంటుందని కాదని వివరణ ఇచ్చే ప్రయత్నం చేయగా, కోర్టు ఆ వాదనను వ్యతిరేకించింది.
ఇదే సమయంలో కరవుపై గుజరాత్ తీరునూ గర్హించింది. కరవుపై కోర్టు కోరిన విధంగా అఫిడవిట్ సమర్పించడంలో విఫలమవడాన్ని తప్పుపడుతూ, ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తే, చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించింది.
ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా వైఎస్ షర్మిల బాధ్యతలు చేప్పట్టి రాష్ట్రానికి తిరిగి వచ్చినప్పుడు ఏదో జరుగబోతోందని అందరూ ఎదురుచూశారు.…
Sangeeth Shoban and Anaswara Rajan’s upcoming youthful entertainer has finally revealed its title as Antha…