
తమ అకౌంట్లలోని డబ్బు తీసుకునేందుకు ఇదే చివరి అవకాశమని, దీన్ని మిస్ చేసుకుంటే ఇక మీ డబ్బు ప్రభుత్వ పరమవుతుందని హెచ్చరించాయి. 1955 నుంచి ఇప్పటివరకు దాదాపు 44 మిలియన్ డాలర్ల సొమ్ము ఈ బ్యాంకుల్లో మూలుగుతోంది. ఇందులో భారతీయులకు చెందిన సొమ్ములు కూడా ఉన్నాయి. అయితే వారిలో చాలా మంది ఇతర బ్యాంకులకు తమ డబ్బులు మళ్ళించే యోచనలో ఉన్నారు. ఈ బ్యాంకుల్లో దాచుకునే సొమ్ముకు ఇక సీక్రేసీ అంటూ ఉండక పోవడం కూడా తాజా పరిణామానికి దారి తీసిందని అంటున్నారు. మొత్తం 4,450 అకౌంట్ల వివరాలను ఈ బ్యాంకులు యూఎస్ అధికారులకు అప్పగించినట్టు తెలిసింది.
Ram Charan and Sukumar’s RC17 has finally taken a major step forward. The latest update…
Toxic was expected to be a huge blockbuster for Yash. Instead, the film’s disastrous theatrical…