
‘బాహుబలి’ పార్ట్ 1 తర్వాత ట్రేడ్ వర్గాలలోనే కాదు, సగటు సినీ ప్రేక్షకులలో కూడా తమన్నా క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. అందుకు నిదర్శనంగానే అనంతపురం ప్రేక్షకులు ఈ సౌందర్య రాశిని ప్రత్యక్షంగా చూడాలని కదిలివచ్చినట్లుగా కనపడుతోంది. అల్లంత దూరాన ఉండే ముగ్ధమనోహరమైన సౌందర్యం, తమ చెంతకు వస్తే వీక్షించాలని ఎవరికీ మాత్రం ఉండదు… అనంతపురం ప్రేక్షకులు కూడా అదే చేసారు..!
A social media user who posted a meme about Yash's Toxic on August 26 has…
కాంగ్రెస్ పార్టీని ఎవరూ ఓడించలేరు. కాంగ్రెస్ నేతలే తమ పార్టీని గద్దె దించుకోవాలని నిర్ణయించుకున్నప్పుడు, ఇతర పార్టీలు ఎన్నికలలో గెలిచి…