
వివరాల్లోకి వెళ్తే 2011లో ఒక ప్రభుత్వ మీటింగ్లో తనని అవమానించినందుకు అప్పటి మంత్రి వట్టి వసంత్కుమార్పై చింతమనేని ప్రభాకర్ చేయి చేసుకున్నారు. అదే సమయంలో అప్పటి ఎంపీ కావూరి సాంబశివరావుపైనా ఘర్షణకు దిగారు. అయితే ఈ వ్యవహారంపై వట్టి వసంత్కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఆ కేసు విచారణ ఇప్పటికి పూర్తయ్యింది. విచారణ జరిపిన భీమడోలు మెజిస్ట్రేట్ కోర్టు చింతమనేనికి ఆరు నెలల జైలు శిక్ష, రూ.5వేలు జరిమాన విధించింది. కోర్టు తీర్పుపై ఎమ్మెల్యే పై కోర్టుకు వెళ్లే పనిలో ఉన్నారు. చింతమనేని ప్రభాకర్ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో విప్ గా కూడా ఉన్నారు.
ఒకే రక్తం పంచుకు పుట్టిన వారికైనా డీఎన్ఏ వేర్వేరుగా ఉంటుంది. ప్రతీ దుకాణానికి వేర్వేరుగా క్యూఆర్ కోడ్స్ ఉంటాయి. కానీ…
The most recent case of a cinema superstar becoming a political star in South Indian…