
ఫలితంగా, పోలింగ్ ప్రారంభమైన కొన్ని గంటల తరువాత ఎన్నికల కమిషన్ అక్కడ ఎన్నికలను రద్దు చేసింది. పాత మలక్ పేట్ డివిజన్లోని 69 పోలింగ్ కేంద్రాల్లో రిపోలింగ్ జరుగుతుంది. రీ పోలింగ్ డిసెంబర్ 3 న జరుగుతుంది. ఫలితంగా, ఏ మీడియా సంస్థ అయినా ఎగ్జిట్ పోల్స్ను ప్రసారం చెయ్యకుండా రాష్ట్ర ఎన్నికల సంఘం నిరోధించింది.
మంగళవారం సాయంత్రం పోలింగ్ ముగిసిన తరువాత వివిధ మీడియా సంస్థలు ఎగ్జిట్ పోల్స్ ప్రసారానికి సిద్ధంగా ఉన్నాయి. పాత మలక్పేట ఓటర్ల నిర్ణయాన్ని వారు ప్రభావితం చేయగలరు కాబట్టి వాటిని నిరోధించారు. డిసెంబర్ 3 సాయంత్రం టివి ఛానెల్స్ ఎగ్జిట్ పోల్స్ను ప్రసారం చేసినా, వాటి వల్ల పెద్దగా ఉపయోగం ఉంది.
ఎందుకంటే మరుసటి రోజు ఉదయం అనగా డిసెంబర్ 4 ఫలితాలు వస్తాయి. సహజంగా పోలింగ్ తరువాత… ఎగ్జిట్ పోల్స్ హంగామా ఉంటుంది. దాని మీద చర్చలు… వాటిని బట్టి బెట్టింగులు అలా ఎగ్జిట్ పోల్స్ హడావిడి చాలా ఉంటుంది అయితే ఈ రీ పోలింగ్ కారణంగా అటువంటిది ఏమీ లేకుండా పోయింది.
Royal Challengers Bengaluru defeated Mumbai Indians by 2 wickets in a thrilling last-ball match in…
After facing a series of disappointments at the box office, actor Ram Pothineni now appears…