
తలసాని చేసిన ప్రకటనతో సినీ లవర్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఆన్ లైన్ విధానం వలన బ్లాక్ మార్కెట్లో విక్రయించే సౌలభ్యం లేకుండా పోతుంది. ముఖ్యంగా అగ్ర హీరోల సినిమాలు విడుదలవుతున్న సమయంలో టికెట్ల ధరలు అమాంతం పెంచేసి అమ్ముతున్న వైనం చూస్తూనే ఉన్నాం. ‘బాహుబలి’ టికెట్ ధర 3 వేలు అంటే ‘సర్ధార్’ టికెట్ 2 వేలు అంటూ పోటీపడ్డ విధానం తెలిసిందే. ‘ఆన్ లైన్’ విధానం వలన ఇలాంటి ప్రక్రియకు శుభంకార్డు వేసినట్లవుతుంది. అయితే ఎప్పటి నుండి ఈ విధానం అమలులోకి వస్తుందనేది తలసాని గారు స్పష్టత ఇవ్వలేదు.
Folk dancer Madhuri Rathod has reportedly attempted suicide, triggering fresh controversy around her ongoing dispute…
ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా వైఎస్ షర్మిల బాధ్యతలు చేప్పట్టి రాష్ట్రానికి తిరిగి వచ్చినప్పుడు ఏదో జరుగబోతోందని అందరూ ఎదురుచూశారు.…