
[m9ad]
అందరికీ న్యాయం చేస్తాం..కానీ అభ్యర్థులను మార్చే ప్రసక్తి ఉండదు. దయచేసి అందరూ సర్దుకొండి..పార్టీని గెలిపించాలని మంత్రి కేటీఆర్ రెబల్ అభ్యర్థులతో స్వయంగా మాట్లాడుతూ విజ్ఞప్తి చేశారు. అనుభవించిన వారు అలాగే చెప్తారు..కష్టపడ్డవాళ్లకు టీఆర్ఎస్ లో గుర్తింపు లేదంటూ వ్యాఖ్యానిస్తున్నారు.
పార్టీ నిర్ణయం మాత్రం ఒక్కసారి చెప్పిచూద్దాం..పరిస్థితి చూశాక వినకపోతే పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని భావిస్తున్నారట. దీనిప్రకారం దాదాపుగా 50 నియోజకవర్గాలలో తెరాస రెబెల్స్ పై సస్పెన్షన్ వేటు పడే అవకాశం ఉన్నట్టు సమాచారం. ఇదే గనుక జరిగితే అదొక రాజకీయ సంచలనం అనే చెప్పుకోవాలి.
The H-1B visa process no longer ends with approval. For many Indians, it marks the…
A new immigration bill introduced on Wednesday by Eli Crane is stirring debate around the…