
2017-18లో 26,400 కోట్లను రుణంగా తీసుకోనున్నామని, మొత్తం రాష్ట్ర జీడీపీలో 18.51 శాతానికి అప్పులు పెరిగాయని అన్నారు. గత సంవత్సరం సేల్స్ టాక్స్ 42,074 కోట్లు కాగా, ఈ సంవత్సరం 37,439 కోట్లు మాత్రమే వచ్చాయని తెలిపారు. ఎక్సైజ్ ఆదాయం పెరిగిందని, 2015-16లో 5,083 కోట్ల ఆదాయం రాగా, ఈ సంవత్సరం 8,999 కోట్లు వస్తుందని అంచనా వేస్తున్నట్టు తెలిపారు. రిజిస్ట్రేషన్ల ఆదాయ లక్ష్యాన్ని తగ్గించుకున్నామని ఈటెల వెల్లడించారు.
BOTTOM LINE Taapsee Struggles to Salvage a Bland Thriller PLATFORM Netflix RUNTIME 1Hr 56Mins What…
The BCCI is looking at a special ODI series in South Africa before the 2027…