
అలాగే మరో వివాదాస్పద పేరు… తెలంగాణకు చెందిన హెటిరో డ్రగ్స్ ఎండీ బి.పార్థసారథిరెడ్డి. గతంలో భారీగా టాక్స్ ఎగవేసి విదేశాలలో అక్రమ పెట్టుబడులు పెట్టిననట్టుగా పారడైస్ పేపర్స్ లో ఆయన పేరు వచ్చింది. తమిళనాడు కోటా నుండి ఇండియా సిమెంట్స్ అధినేత శ్రీనివాసన్ ను నామినేట్ చేసింది ప్రభుత్వం. ఈయన జగన్ కేసులలో ఒక నిందితుడైన విషయం తెలిసిందే. ఆ తరువాత ఐపీఎల్ బెట్టింగ్ కేసులో కూడా ఆరోపణలు ఎదురుకున్న సంగతి తెలిసిందే.
ఇప్పుడు ఈ మూడు పేర్ల మీద వివాదం చెలరేగుతుంది. తెలుగుదేశం ప్రభుత్వం అప్పటి బోర్డులో ఉన్న ఇన్ఫోసిస్ సుధా నారాయణమూర్తికి మరో సారి అవకాశం కలిపించారు. ఏపీలో ప్రకటించిన పేర్లను చూస్తే.. మంత్రి పదవి ఆశించి భంగపడ్డ కొందరికి టీటీడీ సభ్యులుగా అవకాశం కల్పించినట్లు స్పష్టమవుతోంది. ఇప్పటికే జగన్ బాబాయ్, వైవీ సుబ్బారెడ్డి టీటీడీ ఛైర్మన్ గా ఉన్న సంగతి తెలిసిందే. ఆశావహులు ఎక్కువ ఉండటంతో బోర్డు సభ్యుల సంఖ్య 19 నుండి 29కి పెంచింది.
Indian travellers flying through Europe have received major relief after France removed a visa rule…
Suriya’s long delayed project Karuppu, directed by RJ Balaji, is finally set for a worldwide…