
[m9ad]
మరణాంతరం కూడా మోడీ వాజ్పేయీ పై ఎనలేని ప్రేమ చూపించారు. అశేష జనవాహిని నడుమ భాజపా ప్రధాన కార్యాలయం నుంచి రాష్ట్రీయ స్మృతిస్థల్కు వాజ్పేయీ అంతిమయాత్ర కొనసాగింది. తమ ప్రియతమ నేతను కడసారి చూసేందుకు ప్రజలు భారీగా తరలి వచ్చారు. దీంతో దిల్లీ వీధులు కిక్కిరిశాయి.
నాలుగు కిలోమీటర్లు సాగిన ఆత్మీయ నేత అంతిమయయాత్రలో ప్రధాని మోదీ, అమిత్షా, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర ముఖ్యమంత్రులు శివరాజ్సింగ్ చౌహాన్, దేవేంద్ర ఫడణవీస్ కాలినడకన పాల్గొన్నారు. అంతిమ యాత్ర సాగుతున్నంతసేపూ అటల్ జీ అమర్ రహే నినాదాలు మార్మోగాయి. ప్రధాని అయ్యుండి కూడా ప్రోటోకాల్ పక్కన పెట్టి ఆయనను చివరి దాకా సాగనంపారు.
In today’s film world, a song doesn’t become a hit just because it works in…
Indian elections are largely influenced by money and there’s no debating this fact. For anyone…