
తమ ప్రాజెక్టుకు మహారాష్ట్ర ప్రభుత్వం సహాయ సహకారాలు అందిస్తోందని, లాభాలు ఆశించకుండా మధ్య తరగతి ప్రజలకు అందుబాటులో ఉండేలా ఈ ఇళ్ల ధరను 7,90,000 రూపాయలుగా నిర్ణయించామని ఆయన అన్నారు. ఈ ప్రాజెక్టుకు ప్రభుత్వం నుంచి భూమిని సేకరించలేదని, ప్రైవేటుగా సేకరించామని, ఇతర రాష్ట్రాల నుంచి కూడా తమకు ఇలాంటి ప్రతిపాదనలు వస్తున్నాయని, అయితే ప్రస్తుతం మహారాష్ట్రలో ప్రాజెక్టును పూర్తి చేయడమే తమ ముందున్న లక్ష్యమని స్పష్టం చేశారు.
ప్రాక్టికల్ గా ఆలోచిస్తే… గ్రామాలను బాగుచేసే కన్నా ఇలా పేద వారికి, మధ్య తరగతి ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా పర్మినెంట్ నివాసాన్ని ఏర్పాటు చేస్తే అంతకు మించిన అభివృద్ధి మరొకటి ఉండదని చెప్పవచ్చు. ఆ దిశగా అడుగులు వేస్తూ… నిజమైన ‘శ్రీమంతుడు’ అవతారం దాలుస్తున్న వివేక్ ఒబరాయ్ ను ఈ సందర్భంగా అభినందిద్దాం.
Allu Arjun’s Forbes India feature was meant to highlight his growing pan-India popularity. Instead, a…
For Allari Naresh, Ramba Oorvasi Menaka is more than just another comedy outing. It marks…