
ఒకానొక సందర్భంలో “చంద్రబాబు పెట్రోలు చార్జీలు విపరీతంగా పెంచారు. పక్కనే ఉన్న తమిళనాడులో పెట్రోలు మన కన్నా రూ. 7(ఒక్క లీటర్కు) తక్కువగా లభ్యమవుతోంది. కర్నాటకలో రూ.5 తక్కువకు దొరుకుతోంది. ఆఖరకు పెట్రోల్ను వదలకుండా బాబు దోపిడీకి పాల్పడుతున్నారు”, అని ఆయన అన్నారు.
పెట్రోలు రేట్ పెరిగితే అది రాష్ట్ర ఖజానాలో చేరుతుంది అది చంద్రబాబు దోపిడీ ఏంటో? ఆ విషయం పక్కన పెడితే వైఎస్సాఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుండీ పెట్రోల్ పై మన రాష్ట్ర ప్రభుత్వం వేసినంత వ్యాట్ దేశంలో ఏ ప్రభుత్వం వెయ్యలేదు. అప్పుడు జగన్ తండ్రి చేసింది కూడా దోపిడీ అనే అనుకోవాలా? మరి నాలుకకు నరం లేకుండా విమర్శలు చేస్తే ఎలా?
వైసీపీ మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి ఇటీవల సోషల్ మీడియాలో పెద్ద లేఖ పోస్ట్ చేశారు. దానిని పూర్తిగా సజ్జల…
Recently, the trailer of Karthi's most anticipated sequel Sardar 2 directed by PS Mithran, was…