
దీనిని సమర్ధించుకునే పనిలో పడ్డారు ఆయన. తాజాగా నలభై ఐదేళ్లకే పేదలుగా ఉన్న ఎస్సి,ఎస్టి,బిసి,మైనార్టీలకు ప్రభుత్వం రెండువేల రూపాయల చొప్పున పెన్షన్ ఇవ్వాలన్న తన ఆలోచన గురించి ఆ వీడియోలో వివరించారు. ధర్మవరంలో చేనేత కార్మికుల ఆత్మహత్యల నేపథ్యంలో 35 రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్న మహిళలతో మాట్లాడిన సందర్భంగా ఆ కుటుంబాలు పడుతున్న కష్టాలు చూసి 45 ఏళ్లకే పెన్షన్ అనే నిర్ణయాన్ని తీసుకున్నట్లు జగన్ తెలిపారు.
పేరు ఏదైనా గానీ పేదింటి మహిళలకు నెలనెలా రూ.2వేలు ఇచ్చి ఆదుకోవడమే తమ ఉద్దేశమని జగన్ పేర్కొన్నారు. అంతేకాక అందరికీ వృద్ధాప్య పెన్షన్ను 60 ఏళ్లకే ఇస్తామని, వారికి కూడా రూ.2వేలు అందించి ఆసరాగా నిలుస్తామని ఆయన పేర్కొన్నారు. చేనేత కార్మికులు ఇబ్బందుల్లో ఉంటే వారికి ఏదైనా ప్రత్యేక పేరుతో పెన్షన్ ఇవ్వాలి. అంతేగాని అందరికి అది ఎలా వర్తింప చేస్తారో?
Junior NTR is currently working on what appears to be the most promising and large…
“ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో” అనే సినిమా బాగున్నా సరైన ప్రమోషన్స్ లేక థియేటర్లలో నిలబడలేకపోయింది అని తెగ…