
ఈ క్రమంలో వైఎస్ జయంతిని పురస్కరించుకుని నివాళి అర్పించేందుకు చెన్నైలో ఏర్పాటైన కార్యక్రమంలో సైకం -శ్రీదేవిరెడ్డి వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడింది. ఇరువర్గాలు ఒకరిపై మరొకరు ముష్టి ఘాతాలు విసురుకున్న అనంతరం చెప్పులు, బూట్లతో దాడి చేసుకున్నారు. ఈ క్రమంలో వారు విసిరిన చెప్పులు అక్కడే ఏర్పాటు చేసిన వైఎస్ చిత్రపటంపై పడ్డాయి. అయినా సదరు విషయాన్ని పట్టించుకోకుండా ఇరువర్గాలు కోట్లాడుకోవడం విశేషం.
చెన్నైలో జరిగినా, ఏపీలో జరిగినా… తప్పిదం తప్పిదమే కావడంతో, మీడియా వర్గాలలో ఈ విషయం హాట్ టాపిక్ అయ్యింది. ‘నాయకుడి బట్టే కార్యకర్తలు’ అన్న చందంగా జగన్ వ్యవహార శైలిని చూసిన వారికి ఈ వైసీపీ వర్గపోరు కొత్త కాకపోవచ్చన్నది రాజకీయ వర్గాల మాట.
Irumudi has completely changed Ravi Teja’s career equation. After a long run of bad films,…
కొండా సురేఖ మంత్రి పదవి బర్తరఫ్ తరువాత కాంగ్రెస్ పార్టీలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. నిన్న మొన్నటి వరకు…