
అయితే దీనిమీద తీవ్రమైన విమర్శలు రావడంతో పవన్ కళ్యాణ్ మళ్ళీ మాట మార్చి అవినీతి ఆరోపణలు చేస్తున్నారు. ఒక జాతీయ ఛానల్ తో మాట్లాడుతూ 40 మంది టీడీపీ ఎమ్మెల్యేలు తన వద్దకు వచ్చి చంద్రబాబు అవినీతి గురించి చెప్పి ఎంతో బాధపడ్డారని, దీనితో చాలా సార్లు దాని గురించి చంద్రబాబుని వారించానని ఆయన చెప్పుకొచ్చారు.
అయితే చంద్రబాబు తనను పట్టించుకోలేదు అన్నారు పవన్ కళ్యాణ్. ఇదే సమయంలో కేంద్రం వెంటనే స్పందించి చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ పై వస్తున్న ఆరోపణలపై నిజనిర్ధారణ కమిటీ ఒకటి వెయ్యాలని పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు. మరి ఏమైనా రుజువులు ఉంటే ఆయనే కోర్టుకు వెళ్ళొచ్చుగా?
From Rocky Bhai to Raya, Yash has delivered a bona fide disaster with Toxic.…
Yash's Toxic was sold as a pan-India and global event, but its overseas performance is…