
గాయపడిన జీతూని ముంబయి ఆసుపత్రికి తరలించిన ఆయన సోదరుడు మనోహర్ చికిత్స అందిస్తున్నారు. ఆ రాళ్ల దాడిలో జీతూ కన్ను బాగా దెబ్బతిందని డాక్టర్లు తెలిపారు. జీతూవర్మ కంటిచూపు సరిగా కనిపిస్తుందో లేదో చెప్పలేమని డాక్టర్లు పేర్కొనడంతో, జరిగింది చిన్న దాడి కాదని అవగతమవుతోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
రాహుల్ గాంధీ ఏ ముహూర్తాన్న ‘క్రెడిట్ చోరీ’ అనే పదం కనిపెట్టారో కానీ, ఇప్పుడు దానిని దేశంలో ప్రతీ పార్టీ,…
Well, the inevitable has happened as the Telangana government under the leadership of Chief minister…