
“జాతీయ ప్రాజెక్టు పోలవరానికి 100 కోట్లు కేటాయించగా, విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టుకు మరో 100 కోట్లు కేటాయించారు. ఇక సాగర నగరం, ఏపీ ఆర్ధిక రాజధానిగా పరిగణిస్తున్న విశాఖ మెట్రో రైలుకు కేవలం ఒక (1) లక్ష మాత్రమే కేటాయించి అందర్నీ అవాక్కు చేసారు. ఇక, ఐటీ, ఐఐటీ, ఎన్ఐటీలకు చేసిన ప్రతిపాదనలలో ట్రిపుల్ ఐటీలకు 20 కోట్లు, తిరుపతి ఐఐటీకి 40 కోట్లు, విశాఖ ఐఐఎంకు 30 కోట్లు, తాడేపల్లిగూడెం ఎన్ఐటీకి 40 కోట్లు, తిరుపతి ఐ.ఐ.ఎన్.సీ.ఆర్.కు 40 కోట్లు, గిరిజన విశ్వవిద్యాలయానికి ఒక కోటి నిధులు” మాత్రమే కేటాయించారు. దీంతో కేంద్ర సర్కార్ పై ఏపీ కేంద్రంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
తెలంగాణ రాజకీయాలలో రేవంత్ vs కల్వకుంట్ల మధ్య మైండ్ గేమ్ పాలటిక్స్ నడుస్తున్నాయి. అధికార కాంగ్రెస్ పై బురద జల్లేందుకు…
అవును! నిజమే! జగన్ ఒక్క వార్నింగ్ ఇచ్చేసరికి సిఎం చంద్రబాబు నాయుడు హడావుడిగా రాష్ట్రంలో కరువు మండలాలు ప్రకటించేందుకు సిద్దమయ్యారట!…