
రాజధాని పై హైకోర్టు ఇచ్చిన తీర్పుని విపక్షాలు స్వాగతించగా అధికార పక్షం మాత్రం మూడు రాజధాని నిర్ణయం పై మా మూడు మారలేదు అన్న చందం గా సందర్భం దొరికిన ప్రతిసారీ మీడియా సాక్షి గా తమ అభిప్రాయాన్ని వెల్లడిస్తూనే వస్తుంది. అమరావతి కూడా మూడు రాజధానులలో ఒక భాగమే అని మంత్రులు వ్యాఖ్యానిస్తున్నారు. గవర్నర్ ప్రసంగం అనంతరం మంత్రి బొత్స రాజధానుల పై కీలక వ్యాఖ్యలు చేశారు.
2024 వరకు తెలంగాణలో ఉన్న హైదరాబాదే ఏపీ కూడా రాజధాని అని విచిత్రమైన వాదన తెర మీదకు తీసుకువచ్చారు. వైసీపీ ప్రభుత్వవం వచ్చిన తొలి నాళ్ళలోనే హైదరాబాద్ లో ఉన్న ఏపీ -తెలంగాణ ఉమ్మడి ఆస్తుల మీద పూర్తి హక్కుని తెలంగాణకే కట్టపెట్టిన విషయం మంత్రి గారు మర్చినట్టున్నారు అని ఆచర్యపోవడం ఏపీ ప్రజల వంతైంది. ఈ వాదనకు వ్యంగ్యంగా బదులిచ్చారు అచ్చెన్నాయుడు. అయితే వైసీపీ ప్రభుత్వం హైదరాబాద్ నుండే తమ పరిపాలన కొనసాగించాలని చురకలు వేశారు.
Simran Dhanwani is redefining the classic red saree with a bold, contemporary twist. Draped in…
ప్రధాని మోడీ నేడు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో జరిగిన సభలో ఆటంబాంబు లాంటి మాట చెప్పారు. కనీసం ఒక ఏడాది…