
ముఖ్యంగా పల్లె ప్రాంతాల్లో ఏజన్సీ గ్రామాల్లో ఈ సమస్య అధికంగా ఉందని, రెండు రాష్ట్రాల్లోను మాతా శిశు మరణాల సంఖ్య ఎక్కువగా ఉండటానికి ఇదే కారణమని పేర్కొంది. హైదరాబాద్ లో ప్రతి 100 మంది గర్భిణీ స్త్రీలలో ఐదుగురు చిన్న వయసువారేనని, తమ సర్వేలో భాగంగా ఏపీలో 10,428 మందిని, తెలంగాణలో 7,567 మందిని ప్రశ్నించామని జేఎఫ్కే తెలియజేసింది. తల్లిదండ్రుల్లో సరైన అవగాహన లేకపోవడం, చిన్న వయసులోనే పెళ్లిళ్లు చేయడం వంటి కారణాలతో 18 ఏళ్లు నిండకుండానే తల్లులవుతున్న వారి సంఖ్య ప్రమాదకరంగా మారిందని తెలిపింది.
మాజీ మంత్రి, మండలిలో వైసీపీ పక్ష నాయకుడు బొత్స సత్యనారాయణ త్వరలో వైసీపీకి గుడ్ బై చెప్పేసి సకుటుంబ సమేతంగా…
The inevitable has happened as Konda Surekha has been removed from the Telangana cabinet by…