
హాస్టల్ వార్డెన్ కోనేరు పద్మ నోరు తెలిస్తే ఈ కేసు ఐదు నిమిషాల్లోనే పరిష్కారమవుతుందని అన్నారు. కోనేరు పద్మ, ఆమె భర్త అయినంపూడి శివరామకృష్ణ, హాస్టల్ విద్యార్థులు సౌమ్య, ప్రీతి, కవిత, కోనేరు సురేశ్, కోనేరు సతీష్, అబ్బూరి గణేశ్, చింతా పవన్ కుమార్ లకు ఈ కేసుతో సంబంధం ఉందని, వారే అసలు నిందితులని పేర్కొన్నారు. వారి రాసలీలలను అయేషా చూసిందనే కారణంతోనే తమ కుమార్తెను పొట్టన పెట్టుకున్నారని, కేసును తిరిగి దర్యాప్తు చేసి అసలు దోషుల్ని పట్టుకోవాలని షంషాద్ బేగం విజ్ఞప్తి చేశారు.
రాహుల్ గాంధీ ఏ ముహూర్తాన్న ‘క్రెడిట్ చోరీ’ అనే పదం కనిపెట్టారో కానీ, ఇప్పుడు దానిని దేశంలో ప్రతీ పార్టీ,…
Well, the inevitable has happened as the Telangana government under the leadership of Chief minister…