
ప్రస్తుతం హైదరాబాద్ లో ఓ అద్భుతమైన సెట్ లో ప్రిన్స్ మహేష్ బాబు మరియు కైరా అద్వానీలపై ఓ పాటను చిత్రీకరిస్తున్నారు. ఈ పాట సెట్ కు సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో లీక్ అయ్యింది. కలర్ ఫుల్ గా కనపడుతోన్న ఈ అద్దాల మేడ ‘శివాజీ’ సినిమాలో రజనీ – శ్రియాలపై చిత్రీకరించిన సెట్ లా కనపడుతోంది. రాజు సుందరం కోరియోగ్రఫీ చేస్తోన్న ఈ పాట విజువల్ గా సినిమాలో వన్ ఆఫ్ ది హైలైట్ అంటోంది చిత్ర యూనిట్ మాత్రం! ఈ ఫోటో అలాంటి నమ్మకాన్నే ఇస్తోంది!
From Rocky Bhai to Raya, Yash has delivered a bona fide disaster with Toxic.…
Yash's Toxic was sold as a pan-India and global event, but its overseas performance is…